మాచర్ల

బాలకృష్ణ, నరేష్ సేవలు స్పూర్తిదాయకం..!

దుర్గి మండలం, అడిగొప్పల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యాగంటి బాలకృష్ణ, మండల టీడీపీ యువ నాయకులు యాగంటి నరేష్ ల సేవలు స్పూర్తిదాయకమని శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. అడిగొప్పల గ్రామానికి చెందిన మాశెట్టి భాస్కరరావు అనే విద్యార్థికి ఉన్నత…

గురజాల

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…

నరసరావుపేట

లోకల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావాలి..!

తెలుగుదేశం పార్టీలో సంస్ధాగతంగా పదవులు తీసుకున్న మాచర్ల నియోజకవర్గ శ్రేణులంతా పార్టీ గెలుపు కోసం నిరంతరం పాటుపడాలని టీడీపీ సీనియర్ నాయకులు యెనుముల కేశవరెడ్డి అన్నారు. మాచర్ల పట్టణం, మానుకొండ కళ్యాణ మండపంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్…

వినుకొండ

పెట్టుబడులలో మరోసారి సత్తా చాటిన రైజింగ్ ఆంధ్ర..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రైజింగ్ ఆంధ్ర పెట్టుబడుల ప్రవాహంలో మరోసారి సత్తా చాటిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..…

పెదకూరపాడు

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…

చిలకలూరిపేట

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…

సత్తెనపల్లి

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…